ఒకే చట్టం పరిధిలోకి అన్ని యూనివర్సిటీలు: సీఎం చంద్రబాబు

60చూసినవారు
ఒకే చట్టం పరిధిలోకి అన్ని యూనివర్సిటీలు: సీఎం చంద్రబాబు
ఏపీలోనిఅన్ని యూనివర్సిటీలనూ ఒకే చట్టం పరిధిలోకి తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఉన్నత విద్యశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ వర్సిటీల బలోపేతం, పోస్టుల భర్తీ, ప్రమాణాల పెంపు అంశంపై అధికారులతో చర్చించారు. ‘‘బోర్డ్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ ఛైర్‌పర్సన్స్‌గా పారిశ్రామికవేత్తలను నియమించే ప్రతిపాదనలు చేస్తున్నాం. పీపీపీ విధానంలో ఏఐ వర్సిటీ ఏర్పాటు చేస్తాం. అమరావతిలో స్పోర్ట్స్‌ విలేజ్‌ నిర్మిస్తాం.’’అని తెలిపారు.

సంబంధిత పోస్ట్