విశాఖ మేయర్ పీఠంపై కూటమి కన్ను..!

70చూసినవారు
విశాఖ మేయర్ పీఠంపై కూటమి కన్ను..!
సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి రాష్ట్రం లోని ఇతర ముఖ్యమైన కార్పొరేషన్ లు, జిల్లా పరిషత్ లపై దృష్టి సారించింది. ముఖ్యంగా కీలకమైన విశాఖపట్నం లాంటి నగరాలపై స్థానిక సంస్థల పట్టు సాధించి వైఎస్ఆర్సీపీ కేడర్ ను నిర్వీర్యం చేయాలని ప్రణాళికలు చేస్తుంది. అందులో భాగంగా మొదటగా మేయర్ పదవిపై కన్నేసింది కూటమి. ఇందుకోసం గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ను కైవసం చేసుకునేందుకు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల మద్దతు కోసం ఎన్డీయే నేతలు వారితో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్