మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల తులభరంగిలో ఎంఈఓ సందర్శన

64చూసినవారు
మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల తులభరంగిలో ఎంఈఓ సందర్శన
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో పెదకోడాపల్లి పంచాయతీ తులభరంగి గ్రామంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు మండల విద్యాశాఖ అధికారి శ్రీ. పుష్ప సందర్శించి పలు సూచనలు చేశారు. పాఠశాల పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం, మధ్యాహ్నం భోజనం మెనూ ప్రకారం అందించాలి మరియు నాడు నేడు పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఎంఈఓ తో గ్రామస్తులు మరియు ఉపాధ్యాయులు కొర్రా. క్రిష్ణారావు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్