నేడు మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా

55చూసినవారు
నేడు మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా
భీమిలి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్ మురళీకృష్ణ గురువారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టనున్న జాబ్ మేళాకు 10, ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదివినవారు అర్హులుగా పేర్కొన్నారు. అర్హత ఆసక్తి గలవారు ఉదయం 10 గంటలకు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలన్నారు.

సంబంధిత పోస్ట్