ఉన్నత విద్యమండలి వర్చువల్‌ సదస్సులో ఏయూ వీసీ

77చూసినవారు
ఉన్నత విద్యమండలి వర్చువల్‌ సదస్సులో ఏయూ వీసీ
ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాకింగ్‌లో రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మరింత మెరుగైన ప్రగతి సాధించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హెచ్‌ఆర్‌డి మంత్రి నారా లోకేష్‌లు ఆకాంక్షిస్తున్నారని రాష్ట్ర ఉన్నత విద్య మండలి చైర్మన్‌ రామ్మోహన రావుఅన్నారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకుల మెరుగుపరచుకోవడంపై శనివారం వర్చువల్‌ సదస్సును నిర్వహించారు. సదస్సులోఏయూవీసీ జి. శశిభూషణ రావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్