వరద బాధితుల కోసం సీపీఐ విరాళాల సేకరణ

55చూసినవారు
వరద బాధితుల కోసం సీపీఐ విరాళాల సేకరణ
గాజువాక నియోజకవర్గం చినగంట్యాడలో సీపీఐ శ్రేణులు వరద బాధితుల కోసం విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం ప్రజల నుంచి రూ. 11, 600 సేకరించి పార్టీ జిల్లా కమిటీకి అందజేసినట్లు గాజువాక నియోజకవర్గం సీపీఐ కార్యదర్శి కే సత్యనారాయణ తెలిపారు. విజయవాడ ప్రాంతంలో ప్రజలకు కోలుకోలేని విధంగా నష్టం జరిగిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్