టిడిపి ప్రభుత్వం తోనే పించందర్లకు న్యాయం

75చూసినవారు
టిడిపి ప్రభుత్వం తోనే  పించందర్లకు న్యాయం
పెదబలు మండలం వనబంగి పంచాయతీలో మంగబంధ, ఈదుల పుట్టు, దిగువపేడా పల్లి, గువపేడాపల్లి, తోటలగొంది, పనసపుట్టు, జడిగూడ గ్రామస్తులు టిడిపి యూనిట్ ఇన్చార్జి కొర్ర. సత్తిబాబు ఆధ్వర్యంలో నెల అయిన వెంటనే పింఛన్లు ఇంటింటికి సచివాలయం ఉద్యోగులు 1వ తేదీన ఉదయం 5: గంటల నుండి సాయంత్రం వరకు ఒక్కరోజు పంపిణి కార్యక్రమం చేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్లు పించందర్లకు అనేక తిప్పలు పెట్టేవారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్