ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమం అభినందనీయం-ఎమ్మెల్యే శిరీష దేవి

573చూసినవారు
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమం అభినందనీయమని రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషదేవి బుధవారం అన్నారు.
ఈ పథకం ద్వారా సామాన్యుడి సొంత ఇంటి కల నెరవేర్చుకోడానికి సులభతరం అవుతుంది.
గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియాను ప్రోత్సహించి భవన నిర్మాణ రంగాన్ని నాశనం చేసింది
జగన్ ప్రభుత్వం కోట్ల రూపాయల ఇసుక దోచుకుందని అన్నారు.

సంబంధిత పోస్ట్