ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం

59చూసినవారు
ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం
తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడి, హత్య చేశాడు. నెలబల్లి గ్రామంలో రైస్ మిల్లులో పనిచేసుకుంటున్న బిహార్‌కు చెందిన లాలుకుమార్ కూతురు అనిక(8)ను అదే మిల్లులో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన దిలీప్(20).. బిస్కెట్లు ఇస్తానని చెప్పి సమీపంలోని అటవీప్రాంతంలోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్