AP: పుట్టపర్తి ‘శంఖారావం’ సభలో
టీడీపీ నేత నారా
లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘
టీడీపీ నేతలు, కార్యకర్తలపై 2019 నుంచి 2024 వరకు అనేక అక్రమ కేసులు పెట్టారు. జగన్కు ఆనాడే చెప్పా తగ్గేదే లేదని. చట్టాలను ఉల్లంఘించిన అధికారుల పేర్లు,
వైసీపీ నాయకుల పేర్లు రెడ్బుక్లో ఉన్నాయి. తాము అధికారంలోకి వచ్చాక వారి సంగతి చెబుతా’’ అని అన్నారు.