చోడవరం లో క్రిడా భారతి సమావేశం

81చూసినవారు
చోడవరం లో క్రిడా భారతి సమావేశం
క్రీడా భారతి ఆధ్వర్యంలో చోడవరం ప్రేమ సమాజంలో బుధవారం ప్రసాదరాజు అధ్యక్షతన ఆర్క్ ప్రసాద్ సమన్వయం తో అనకాపల్లి, అల్లూరి జిల్లా ల క్రీడా భారతి జిల్లా కమిటీ సభ్యుల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కోల్ కత్తా కి చెందిన జాతీయ సభ్యులు మధు ప్రధాన వక్తగా పాల్గొన్నారు. అల్లూరి జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షులు ఎం మాలిని, రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ఒలింపియన్ మాణిక్యాలరావు, కార్య దర్శి వేణుగోపాల్ పాల్గొని ప్రసంగించారు.

సంబంధిత పోస్ట్