పిడుగుపాటుకు పశువులపాక దగ్ధం

54చూసినవారు
మాడుగుల మండలం గాదిరాయి గ్రామంలో బుధవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసిన సమయంలో పిడుగు పడి వడ్డాది వారి కళ్ళల్లో గల పశువుల పాక దగ్ధమైంది. ఆ సమయంలో పాకలో ఎవరు లేకపోవడం విశేషం. అయితే ఆ పాకకు దగ్గరలో గల మరో పాకలో వర్షం పడుతుందని ఆ పొలానికి చెందిన వడ్డాది అప్పలనాయుడు, వడ్డాది భవాని శంకర్ తదితరులు కూర్చోగా పిడుగు పాటుకు అప్పలనాయుడు కుమారుడు 22 ఏళ్ల భవాని శంకర్ మృతి చెందడం విచారకరం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్