ధ్వజస్తంభానికి ఇత్తడి సేకరణ

52చూసినవారు
మాడుగులలో గల శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో గల ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు ఏర్పాటు చేసేందుకు శనివారం మాడుగులలో యువకులు ఆధ్వర్యంలో ఇంటింటికి ఇత్తడి సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. రెండు రోజులపాటు ఈ కార్యక్రమాన్ని గ్రామంలో నిర్వహిస్తారు. ఇప్పటికే ఈ ఆలయ అభివృద్ధికి పలువురు కృషి చేశారు అలాగే సొసైటీ మాజీ అధ్యక్షుడు పి వెంకటరావు ఆలయ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడు ధ్వజస్తంభం కూడా ఈ ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్