ఏకగ్రీవంగా జిల్లా కమిటీ ఎంపిక

52చూసినవారు
ఏకగ్రీవంగా జిల్లా కమిటీ ఎంపిక
సమగ్ర శిక్షలో పనిచేస్తున్న పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ల సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తానని అనకాపల్లి జిల్లా పి టి ఐ ల కమిటీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చదరం రామచంద్ర అన్నారు. నలిబిల్లి నాగరాజు అధ్యక్షతలో ఆదివారం అనకాపల్లి సిఐటియు కార్యాలయంలో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ జిల్లా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నంబర్ సత్య రావు, నాయకులు చదరం రామచంద్ర మాట్లాడారు.

సంబంధిత పోస్ట్