అప్పన్న కళ్యాణం కమనీయం

79చూసినవారు
విశాఖ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న నిత్య కళ్యాణం మంగళవారం తెల్లవారు జామున అత్యంత వైభవంగా నిర్వహించారు. సింహాద్రి నాథుడు , శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను సుప్రభాత సేవతో మేల్కొలిపి ఆరాధన గావించారు. అనంతరం గంగాధర్ నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. స్వర్ణ సంపెంగలతో ఆలియా ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం కళ్యాణ ప్రథమ నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్