ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన ఎలమంచిలి ఎమ్మెల్యే

84చూసినవారు
అచ్యుతాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శుక్రవారం ఉదయం ప్రాయశ్చిత్త చేపట్టారు. ముందుగా ఆలయంలో వెంకటేశ్వర స్వామికి విశేష పూజలు అర్చనలు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుపతిలో జరిగిన అపచారానికి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజులపాటు చేపట్టిన దీక్షకు సంఘీభావంగా మూడు రోజులు పాటు దీక్ష చేపట్టినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్