ఏపీలో డ్రగ్స్ మాఫియాను అరికట్టాలి: టీ ఎన్ ఎస్ ఎఫ్

62చూసినవారు
ఆంధ్ర ప్రదేశ్ లో డ్రగ్స్ మాఫియాను అరికట్టాలి అని టీడీపీ కార్యాలయంలో టీ ఎన్ ఎస్ ఎఫ్ నాయకులు ధనుంజయ నాయుడు, బండి పరుశురాంలు సోమవారం విలేకరుల సమావేశంలో అన్నారు. వారు మాట్లాడుతూ అన్నపూర్ణాంధ్రప్రదేశ్ ను డ్రగ్గాంధ్రప్రదేశ్ గా జగన్ రెడ్డి మార్చారని ఆరోపించారు. ఫస్ట్ ఓటర్ లను మత్తు పదార్ధాలకు బానిసగా చేసి ఓట్లు దండుకోవాలనే కుట్ర వైసీపీ చేస్తోందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్