ప్రజలు నన్ని నమ్మి ఓటు వేస్తే వారిని నిరంతరం ఆదుకుంటా

82చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు గురువారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పరిపాలనపై నమ్మకంతో ఓటేయాలని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్ని వర్గాల ఆదరాభిమానాలను చూరగొంటానని భరోసా ఇచ్చారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రైతాంగం, విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, సాగునీరు అందుబాటులోకి తెస్తానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్