కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్ వర్ధంతి

75చూసినవారు
కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్ వర్ధంతి
అనంతపురం, కళ్యాణదుర్గంలో మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ పార్క్ లో ఉన్న ఆయన విగ్రహానికి కళ్యాణదుర్గం వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు ఇతర వైసీపీ నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరనాయుడు మాట్లాడుతూ, కక్షలు, కార్పన్యాలకు నిలయమైన రాయలసీమ జిల్లాలకు హంద్రీనీవాకు సుజాల స్రవంతి ద్వారా నీటిని అందించి సస్యశ్యామలం చేశారన్నారు.

సంబంధిత పోస్ట్