ఉమ్మడి అనంతపురం జిల్లాలో సంవృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని ఇలాంటి సమయంలో రైతులకు అవసరమైన విత్తనాన్ని అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయ అధికారులకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గురువారం సుచించారు. నసనకోట పంచాయతీలోని రైతు భరోసా కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. అక్కడ రైతులకు వేరుశనగ విత్తనాలు అందజేశారు.