నూతన తాసిల్దారుతో టిడిపి నాయకులు భేటీ

52చూసినవారు
నూతన తాసిల్దారుతో టిడిపి నాయకులు భేటీ
చెన్నే కొత్తపల్లి మండల నూతన తహసిల్దారుగా బాధ్యతలు స్వీకరించిన ఎ. సురేష్ కుమార్ నీ మండల టీడీపీ నాయకులు శుక్రవారం
మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చెన్నే కొత్తపల్లి మండల టిడిపి కన్వీనర్ ముత్యాలు రెడ్డి మాట్లాడుతూ. రైతుల భూములకు సంబంధించి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో టిపిడబ్ల్యు అధ్యక్షుడు చెండ్రా రాయుడు, అమరేంద్ర, శ్రీనివాసులు, శంకర్, రామకృష్ణ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్