May 03, 2024, 10:05 IST/జుక్కల్
జుక్కల్
బొలాక్ పల్లి మంజీరా లో గుర్తుతెలియని మహిళ శవంలభ్యం
May 03, 2024, 10:05 IST
పిట్లం మండలంలోని బొల్లాకపల్లి గ్రామా శివార్లో గల మంజీరా నదిలో గుర్తుతెలియని మహిళా శవం శుక్రవారం లభ్యమయింది. మృతదేహాన్ని పరిశీలంచగా అట్టి ఆడమనిషి సుమారు 40 నుండి 45 సంవత్సరాల వయస్సు కలిగి ఉండి నలుపు రంగు చీర, నీలి రంగు జాకెట్టు ధరించి ఉన్నదని, సమాచారం తెలిసినవారు. పిట్లం ఎస్ఐ
8712686171, రూరల్ సీఐ బాన్సువాడ 8712686170ఈ నంబర్లకు సమాచారం అందించాలని పట్టణ సీఐ సత్యనారాయణ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.