రాయలప్పదొడ్డి గ్రామంలో నీటి సంపులో పడి బాలుడి మృతి

65చూసినవారు
బ్రహ్మసముద్రం మండలం రాయలప్పదొడ్డి గ్రామంలో గురువారం నీటి సంపులో పడి బాలుడు మృతి చెందాడు. రాయలప్పదొడ్డి గ్రామానికి చెందిన బాలుడు మణికంఠ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతిచెందాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. నీటి సంపులో నుంచి మణికంఠ మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్