వరద బాధితుల కోసం రూ 2లక్షల విరాళం కలెక్టర్ కు అందజేత

67చూసినవారు
వరద బాధితుల కోసం రూ 2లక్షల విరాళం కలెక్టర్ కు అందజేత
విజయవాడ వరద బాధితుల కోసం విరాళాలు అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. శనివారం అనంతపురం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ చాంబర్ లో నగరంలోని టివి టవర్ ఎదురుగా ఉన్న గ్లోబల్ విద్యా సంస్థలకు చెందిన అధ్యాపక, అధ్యాపకేతర మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో విజయవాడ వరద భాదితులకు సహాయార్థంగా రూ. 2, 00, 116ల చెక్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్