ఎస్ఎఫ్ఐ సమాచారంతో భాష్యం పాఠశాలను తనికీ చేసిన ఎంఈఓ

1070చూసినవారు
అనంతపురం నగరంలో ఎస్ఎఫ్ఐ సమాచారం మేరకు అనుమతులు లేకుండా భాష్యం యాజమాన్యం అడ్మిషన్ నిర్వహిస్తున్నందుకు ఎం ఈ ఓ వెంకట స్వామి ఫ్లెక్సీలను తొలగించారు. అలాగే అడ్మిషన్ సంబంధించిన అర్హత పత్రాలను తీసుకొని పరిశీలించారు. అనుమతులు లేకుండా అడ్మిషన్ నిర్వహిస్తే పాఠశాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్