వివేకాకు మంత్రి పదవి రానివ్వలేదు: సునీత

66చూసినవారు
వివేకాకు మంత్రి పదవి రానివ్వలేదు: సునీత
మాజీ మంత్రి వైఎస్ వివేకా కూతురు సునీత శనివారం కీలక అంశాలు వెల్లడించారు. ‘వైఎస్ఆర్ చనిపోయాక జగన్ ఎంపీగా ఉన్నారు. పులివెందులలో ఎవరు పోటీ చేయాలనే అంశంపై చర్చ జరిగింది. చర్చలో వైఎస్ భాస్కర్ రెడ్డి పేరు ముందుకొచ్చింది. అప్పుడు వివేకా.. షర్మిల లేదా విజయమ్మ పోటీ చేయాలని చెప్పారు. ఈ క్రమంలో వివేకాకు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కానీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వడాన్ని జగన్ వ్యతిరేకించారు.’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్