పాలిటెక్నిక్ కళాశాలలో భగత్ సింగ్ జయంతి వేడుకలు

54చూసినవారు
పాలిటెక్నిక్ కళాశాలలో భగత్ సింగ్ జయంతి వేడుకలు
అనంతపురం జిల్లాలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పిడిఎస్ఓ కమిటీ ఆధ్వర్యంలో.. భగత్ సింగ్ జయంతి వేడుకలను జరుపుకున్నారు. కన్వీనర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. యువత భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకొని, ఆయన నడవడికలో నడుస్తూ సమాజం కోసమై పాటుపడాలని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నవీన్, అఖిల్, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్