దేవుడు తీసుకున్న చర్యలకే జగన్ రెడ్డి లెవెన్ రెడ్డి అయ్యారు

85చూసినవారు
దేవుడు తీసుకున్న చర్యలకే జగన్ రెడ్డి లెవెన్ రెడ్డి అయ్యారని బీజేపీ శ్రీసత్యసాయి జిల్లా అద్యక్షులు జి. ఎం. శేఖర్ విమర్శించారు. సోమవారం పెనుకొండ పట్టణ సమీపంలోని షీ ఫారం వద్ద గల త్రిపుర రిసార్ట్ లో అయన విలేఖరులతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి ప్రసాదం లడ్డులో వాడే నెయ్యిని తక్కువ ధరకే కొనుగోలు చేశారని ఇంతటి దౌర్భాగ్యాన్ని అందించిన ఘనత గత ప్రభుత్వందేనని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్