జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పునః ప్రారంభించాలి: ఎస్ఎఫ్ఐ

54చూసినవారు
జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పునః ప్రారంభించాలి: ఎస్ఎఫ్ఐ
అనంతపురం నగరంలోని గనే నాయక్ భవనంలో ఆదివారం ఎస్ఎఫ్ఐ ముఖ్య నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ 32వ జిల్లా ప్లీనరీ సమావేశాలు ఆగస్టు 6, 7 తేదీలలో ఉరవకొండలో నిర్వహిస్తున్న సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఓతూరు పరమేష్, శివ జిల్లా ఉపాధ్యక్షులు వైటీసీ రమేష్, రజితలు మాట్లాడుతూ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పునః ప్రారంభించాలి అని అన్నారు.

సంబంధిత పోస్ట్