ధర్మవరంలో ఎన్డీఏ కూటమికి భారీ షాక్

70చూసినవారు
ధర్మవరంలో ఎన్డీఏ కూటమికి భారీ షాక్
ధర్మవరం పట్టణంలో టిడిపి పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ధర్మవరం పట్టణానికి చెందిన బీసీ నాయకుడు గడ్డం కుళ్లాయప్ప శుక్రవారం ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి సమక్షంలో వైకాపాలోకి చేరాడు. కుల్లాయప్పతోపాటు అతని మిత్ర బృందం టిడిపి నుండి వైకాపాలోకి చేరడం జరిగింది. వీరందరికీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్