సెల్ ఫోన్ టార్చ్ లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి

54చూసినవారు
సెల్ ఫోన్ టార్చ్ లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఖస్రుద్దీన్ అన్సారీ అనే వ్యక్తి నిండు గర్భిణీగా ఉన్న తన భార్య సుష్మా స్వరాజ్ ను మెటర్నిటీ హోంలో చేర్పించారు. కరెంట్ పోయినా.. ఇతర ఏర్పాట్లు చేయకుండానే టార్చ్ లైట్ వేసి, వైద్యులు సుష్మాకు ఆపరేషన్ చేశారు. దీంతో తల్లీబిడ్డ మృతి చెందారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్