ధర్మవరం: రేగాటిపల్లి చెరువును పరిశీలించిన జనసేన పార్టీ నేత చిలకం

70చూసినవారు
ధర్మవరం: రేగాటిపల్లి చెరువును పరిశీలించిన జనసేన పార్టీ నేత చిలకం
ధర్మవరం మండలం రేగాటిపల్లి చెరువులో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా చెరువు దాదాపుగా నిండడం జరిగింది. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మంగళవారం చెరువును పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ చెరువు పూర్తిగా నిండడంతో కట్ట తెగితే ఊరికి ప్రమాదం పొంచి ఉన్నందున కట్ట తెగకుండా నీటిని పక్కకు మళ్లించే విధంగా చేయాలని జనసేన పార్టీ నాయకులు జయరాం రెడ్డి సూచించారు.

సంబంధిత పోస్ట్