ధర్మవరంలో సినీ నటుడు సాయికుమార్ ఎన్నికల ప్రచారం

569చూసినవారు
ధర్మవరంలో సినీ నటుడు సాయికుమార్ ఎన్నికల ప్రచారం
ధర్మవరం శాంతినగర్ సినీ నటుడు, బీజేపీ నాయకుడు సాయికుమార్ మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. ధర్మవరం ఎన్డీఏ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. బీజేపీకి ఓటు వేసి సత్యకుమార్ యాదవ్ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్