చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చేనేత నేత

1041చూసినవారు
చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చేనేత నేత
ధర్మవరం పట్టణం కొత్తపేట చేనేత వర్గానికి చెందిన సందా రాఘవతో పాటు మరికొంతమంది నాయకులు వైసీపీని వీడి శుక్రవారం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. చంద్రబాబు వారికి టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. రాఘవ మాట్లాడుతూ. ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ను గెలిపించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్