పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరికలు

1064చూసినవారు
పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరికలు
ధర్మవరం రూరల్ మండలం మల్లకాల్వ గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. మంగళవారం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ సమక్షంలో చేరారు. వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో రామ్మోహన్ రెడ్డి, నారాయణరెడ్డి, జనార్ధన్ రెడ్డి, నాగిరెడ్డి, అశోక్ రెడ్డి, చెన్నకేశవ రెడ్డి, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్