షటిల్ ఆడిన మంత్రి సత్య కుమార్ యాదవ్

82చూసినవారు
ధర్మవరం పట్టణం బీఎస్సార్ పాఠశాల వద్ద గల మహాత్మా గాంధీ ఇండోర్ స్టేడియంలో మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం స్టేడియంలో షటిల్ ఆడారు. ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ప్రతి రోజు ఉదయం వ్యాయామం, వాకింగ్, క్రీడలు ఆడాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్