ధర్మవరంలో నూతన వైన్ షాప్ ప్రారంభం

62చూసినవారు
ధర్మవరం పట్టణం ఎర్రగుంట సర్కిల్లో నూతన మద్యం షాపును బుధవారం వైసీపీ నాయకులు ప్రారంభించారు. తొలుత పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మకాలు మొదలుపెట్టారు. మందుబాబులు క్యూలో నిలబడి మద్యం కొనుగోలు చేశారు. వైసీపీ నేత బాల్ రెడ్డి, గడ్డం కుళ్లాయప్ప, బడనపల్లి కేశవరెడ్డి, రేగటిపల్లి సర్పంచ్ సురేశ్ రెడ్డి, ఆ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్