పేకాట స్థావరంపై పోలీసుల దాడులు

80చూసినవారు
పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
ముదిగుబ్బ మండల పరిధిలోని టీఎన్ పాళ్యం అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి పేకాట స్థావరంపై ముదిగుబ్బ పోలీసులు దాడులు చేసి 9 మంది జూదరులను అరెస్టు చేశారు. సీఐ శ్యామ్ రావు తెలిపిన వివరాల మేరకు విశ్వసనీయ సమాచారంతో పేకాట వస్తావరం పై దాడులు చేసి మూడు ద్విచక్ర వాహనాలు, 9 మంది జుదారులను అరెస్టు చేసి వారి నుండి 70, 600 రూపాయలు నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్