చిలమత్తూరు: విద్యార్థులను నది దాటిస్తున్న జిల్లా అధికారులు

68చూసినవారు
హిందూపురం నియోజకవర్గం, చిలుమత్తూరు మండలం, కోడూరులో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి, మంగళవారం (నేడు ) కోడూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు ఉపాధ్యాయులు సెలవు ప్రకటించారు. భారీ వర్షానికి కారణంగా నది పొంగి పొర్లుతున్న సందర్బంగా విద్యార్థులను నది దాటిస్తున్నారు పోలీసు, రెవెన్యూ సిబ్బంది, ఎంపీడీవో అధికారులు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్