మర్యాదపూర్వకంగా టిడిపి అధినేతను కలిసిన పుట్టపర్తి ఎమ్మెల్యే

561చూసినవారు
మర్యాదపూర్వకంగా టిడిపి అధినేతను కలిసిన పుట్టపర్తి ఎమ్మెల్యే
శ్రీ సత్య సాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గం లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన పల్లె సింధూర రెడ్డి గురువారం టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె తో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పల్లె సింధూర రెడ్డి ని చంద్రబాబు నాయుడు అభినందించారు.

సంబంధిత పోస్ట్