ఎద్దుల బండి ఎక్కి వినూత్న ప్రచారం చేసిన అమిలినేని

77చూసినవారు
ఎద్దుల బండి ఎక్కి వినూత్న ప్రచారం చేసిన అమిలినేని
శెట్టూరు మండలం చిన్నంపల్లిలో మంగళవారం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఎద్దుల బండి ఎక్కి వినూత్న ప్రచారం చేసి రోడ్ షో నిర్వహించారు. సురేంద్ర బాబుకు టీడీపీ సీనియర్ నాయకులు, మహిళలు, గ్రామస్థులు పూలవర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. సురేంద్రబాబు మాట్లాడుతూ 2018 లోనే బిటిపి ప్రాజెక్టు పనులు ప్రారంభించినా వైసిపి ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతోనే పనులు ఆగిపోయాయన్నారు.

సంబంధిత పోస్ట్