కళ్యాణదుర్గంలో దంచి కొట్టిన వాన

82చూసినవారు
కళ్యాణదుర్గంలో సోమవారం వర్షం దంచి కొట్టింది. సుమారు గంట పాటు వర్షం కురిసింది. వర్షం నీరు అంతా రోడ్లపై ప్రవహించడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇళ్లలోని దోనెలు నిండి వర్షం నీరు ప్రవహించింది. కళ్యాణదుర్గంతో పాటు బ్రహ్మసముద్రం, కుందుర్పి, కంబదూరు మండలాల పరిధిలో వర్షం కురిసింది.

సంబంధిత పోస్ట్