లడ్డూలో జంతువుల కొవ్వు కలపడం దారుణం: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే

51చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలో శుక్రవారం మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మీ కార్యక్రమానికి ఎమ్మెల్యే సురేంద్రబాబు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలపడం దారుణమైన విషయమని అన్నారు. ఈ ఘటనపై లోతుగా విచారణ దర్యాప్తు చేపట్టి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం తిరుపతి లడ్డూను కూడా అపవిత్రం చేసిందని దుయ్యపట్టారు.

సంబంధిత పోస్ట్