రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళకు సాయం చేసిన ఎమ్మెల్యే

73చూసినవారు
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళకు సాయం చేసిన ఎమ్మెల్యే
కళ్యాణదుర్గం మండలం బోరంపల్లికి చెందిన టిడిపి కార్యకర్త కురుబ పద్మక్క ద్విచక్ర వాహనం అదుపుతప్పి తీవ్ర గాయలై అనంతపురం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది. చికిత్స కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు విషయం తెలియడంతో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు రూ. 25వేలు ఆర్థిక సహాయం చేశారు. మంగళవారం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు టిడిపి నాయకులు బోరంపల్లి ఆంజనేయులు, మీసేవ బాబు ఆమెకు నగదు అందజేశారు.

సంబంధిత పోస్ట్