జై భారత్ నేషనల్ పార్టీని గెలిపించండి: లక్ష్మణమూర్తి

539చూసినవారు
జై భారత్ నేషనల్ పార్టీని గెలిపించండి: లక్ష్మణమూర్తి
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు మండలంలోని రంగయ్య పాళెం గ్రామం మూలక లేడు పంచాయతీకి చెందిన పెద్దమందయ్యా గారి లక్ష్మణ్ మూర్తి గారు 23 వ తారీఖున 11. 00 గంటలకు కళ్యాణదుర్గం ఆర్డీవో ఆఫీసులో జై భారత్ నేషనల్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు వేశారు. ప్రజలందరూ గమనించి జై భారత్ నేషనల్ పార్టీని గెలిపించాలని ఆశీర్వదించాలని మనవి చేస్తున్నానని లక్ష్మణ్ మూర్తి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్