మహిళా వాలంటీర్ పై దాడి చేసిన వైసిపి నాయకులు

5085చూసినవారు
మహిళా వాలంటీర్ పై దాడి చేసిన వైసిపి నాయకులు
కళ్యాణదుర్గం పట్టణంలోని 19వార్డుకు చెందిన మహిళా వాలంటీర్ నళినిపై వైసీపీ నేత మారుతీతో పాటు కౌన్సిలర్ భాగ్యమ్మలు వాలంటీర్ ఇంటిపై దాడి చేసినట్లు వాలంటీర్ సోమవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వాలంటీర్ మాట్లాడుతూ తాను 19వ వార్డులో వాలంటీర్ గా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నానన్నారు. అయితే తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేనందున కాన్వాస్ కు పోకపోవడంతో వైసిపి నాయకులు, కౌన్సిలర్ నాపై గొడవకు దిగారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్