లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్

21538చూసినవారు
శ్రీ సత్యసాయి జిల్లాలో లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. మడకశిర పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారికి చెందిన స్థలం రిజిస్ట్రేషన్ చేయడానికి బేరం కుదుర్చుకుని మంగళవారం సాయంత్రం రూ. 2. 50 లక్షలు లంచం తీసుకుంటుండగా సబ్ రిజిస్ట్రార్ దామోదర్ రెడ్డి, రైటర్ షమీవుల్లా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు డీఎస్పీ వెంకటాద్రి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్