టిడిపికి ఓటు వేసి గెలిపించండి: ఎమ్మెస్ రాజు

56చూసినవారు
టిడిపికి ఓటు వేసి గెలిపించండి: ఎమ్మెస్ రాజు
శ్రీసత్య సాయి జిల్లా అమరాపురం మండలం బసవన్న పల్లి గ్రామంలో మంగళవారం టిడిపి నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో టిడిపికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. చంద్రబాబు వస్తే పరిశ్రమంలో వస్తాయని యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్