టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడుదల చేసిన కూటమి మేనిఫెస్టోపై వైసీపీ Xలో సెటైర్లు వేసింది. ‘వైసీపీ ఏం చేసినా టీడీపీ గుడ్డిగా ఫాలో అవుతుంది. ఈ లిస్టులో తాజా మేనిఫెస్టో చేరింది. కాపీ కొట్టడంలోనూ నిజాయితీ ఉందని వారు నిరూపించారు.' అని పేర్కొంది.