దొడగట్ట గ్రామంలో ఘనంగా గంగమ్మ జాతర

74చూసినవారు
దొడగట్ట గ్రామంలో ఘనంగా గంగమ్మ జాతర
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం దొడగట్ట గ్రామంలో గంగమ్మ జాతర మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హిందూపురం పార్లమెంటు సభ్యులు బి కే పార్థసారథి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎంపీ బి. కె. పార్థసారథికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలలో ఎంపీ పాల్గొన్నారు. ఎంపీ తోపాటు టీడీపీ నాయకులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్